Friday 26 July 2013

స్వచ్చ మైన వ్యక్తులు రాజకీయాల్ లోకి రావాలి --కావూరి సాంబశివరావు

దేశం లో --
అవినీతి బాగా పెరిగిపోయిందని
అభివ్రుద్ది కుంటుపడిందని
ఆవేదన వ్యక్తం చేశారు -శ్రీ కావూరి వారు -కేంద్ర మంత్రి కూడా
స్వచ్చ్ మైన వ్యక్తులు రాజకీయాల లోకి రావాలని లేక పోతే ఇడియట్సు రాజ్యం ఏలుతారని సెలవిచ్చారు .
--అంటే ఇప్పుడు ఉన్నవారు కాదా ?
మనసులో మాట చెప్పకనే చెప్పారు --చాలా థాంక్స్
ఒక వేళ నిజంగా స్వచ్చ్ మైన వారు వస్తే మీరు రానిస్తారా?
పదవి ఉంటే ఒకలాగ మాటలాడి
పదవి లేక పోతే మరొకలాగ మాటలాడే మీరు
స్వచ్చ్త గురించి మాటలాడటమా ?
అయ్యా పెద్ద మనుషులూ కాస్త ఆలోచించి మాటలాడితే బాగుంటుందేమో /
ఇక పోతే ఇడియట్సు రాజ్య మేలుతారని అన్నారు కదా
ఇప్పుడున్నవారు కాదా ?
ఎల అర్ధం చేసుకోవాలి --మిమ్మల్ని ?
మీరే సెలవివ్వండి 

2 comments:

  1. ఏమీ!ఏమన్టిరేమంటిరి!స్వచ్చమైనవారు రాజకీయాలలోకి రావాలని సెలవిస్తున్నారా!ఎన్నాల్లకేన్నేల్లకు మీకు జ్ఞానోదయమయింది!వచ్చే ఎన్నికలలో మీరు నిలబడకపోతే మీరన్న పదునైన మాటకు విలువుంటుంది!ఏమంటారు సారూ!

    ReplyDelete
  2. hello...20 lakhs ayindi..konni chotla...oko candidate ki ...panchaayatee SARPANCHI ki..poteeki...inkaa lekkale telaledu...

    ReplyDelete