Monday 24 December 2012

యువతరం ' శివమెత్తితే " ఢిల్లీ సాక్షిగా --నవతరం రాదా? యువతా మీకు జోహార్లు --!

ముందుగా-
మహాకవి శ్రీ శ్రీ అన్నట్లుగా " కొంతమంది యువకులు ముందుయుగం దూతలు ,భావన నవజీవన బృందావన
నిర్మాతలు --వారికి మా ఆహ్వానం --వారికి మా లాల్ సలాం .అటువంటి యువతకి చై ఎత్తి జోహార్లు చెప్తూ---
అదే స్పూర్తి --
అదే శక్తి --
అదే పట్టుదల --
అంబరం అదిరింది
అంభోనిది బెదిరింది ,
" అబల " పై -అకృత్యానికి --నిరసనగా
ఆవేశం గళమెత్తి --ఒక్కటైంది -
ఆదర్శం -ఆశయాన్ని --ఎక్కుపెట్టింది ,
ఆ సేతు హిమాచలం --
" మానవత్వం " ఉప్పెనై పొంగింది
జన సునామీ కి --" ఢిల్లీ " --వణికింది ,
యంత్రాంగపు --మంత్రాంగాలు
తంత్రాల --కుతంత్రాలు --అవాక్కయ్యాయి -,
దిక్కు లేనివారం -మేము కాదంటూ-ధైర్యంగా
హక్కుల కోసం --నినదిస్తే --గర్జిస్తే --
భారతావని --భగ్గు మంది -
ఇదే స్పూర్తి --
ఇదే శక్తి -
ఇదే పట్టుదల కొనసాగిస్తే -
రొ్స్టు రాజకీయాలు --మార్చలేమా ?
కుస్టు కుంభకోణాలు --ఆపలేమా ?
అవినీతి --అన్యాయాల నెదిరించలేమా ?
అప్రజాస్వమ్యాన్ని --అంతమొందించలేమా ?
అఖండ భారతాన్ని --నిర్మించి
అజేయ శక్తి గా మార్చలేమా ?
భరతమాత ను గర్వం గా నిలబెట్టలేమా?
రండి --కదిలి రండి --కలిసి రండి --
మీరంతా --ఊ్రంతా --ఉప్పెనలా --
అదిగో --అల్లదిగో --అదిగదిగో --
యువతరం చేతుల్లో --
నవతరం --నవ్య భారతం --

Wednesday 19 December 2012

నేస్తమా --నన్ను క్షమిస్తావా--? ఈ చేదు జ్నాపకాన్ని మరిచిపోతావా--?

నీవెవరో నాకు తెలియదు
నేనెవరొ నీకు తెలియదు ,
నిజం నేస్తం -జంధ్యాల పంతుల్లు
మనుధర్మం పేరుతో -మనకు మనువు చెస్తె ;
ఆశయాల్ని --ఆదర్శాన్ని చంపుకునికుని --నేను
అభిరుచుల్ని -ఆ--రుచుల్ని -అందుకోవాలని --నీవు
ఆరంభించిన ఈ జీవితం అర్ధం ఏమిటి ?
బిత్తర చూపుల్తో --తత్తర పడుతూ
పాలగ్లాసు తో మురిపెంగా వచ్చిన -ఓ సతి
ఎమని చెప్పను ? ఎలా చెప్పను ?
' గులాభీ' కి కూడా కాపలాగ ముళ్ళుంటాయి -కదా
సిగరెట్లు గుండెని తినేస్తే -
పాన్మసాలాలు ీర్నాశాయాన్ని హరిస్తే .
మిగిలిన ఈ తోలు బొమ్మ తో --
నూరేళ్ళు సాగాలనా --ప్రియసతి
దురదృస్టం నీదా --నాదా ?
నీకన్న ముందే --' నీ జాగా '--
ఆక్రమించుకున్న --మృత్యువుని "
ఎలా సాగనంపేది --
నీ కెలా స్వాగతం పలికేది ?
క్షమించు నేస్తం --
ఇది అంచలు -- లేని అఖాతం --
( ఇది ఒక మిత్రుడి వైవాహిక జీవితం గురించి వ్రాసినది )

Monday 23 April 2012

మానవత్వమా...నీవెక్కడ
ఎండ చాలా తీవ్రంగా ఉంది
కేంద్ర ప్రభుత్వం పై కే .సి .అర్ .కోపం లా ఉందా ఎండ ,తన మాట వినని మంత్రుల పై సి .ఎం కోపం లా ఉంది ,2G
కుంభకోణం లో తన నొక్కడినే ఇరికించారని ,జైలు జీవితం గడుపుతున్న ఎ .రాజా కోపం లా ఉందా ఎండ.
వరంగల్ గబగబా అబివ్రుద్ది చెందుతున్న పట్టణం క్షణం తీరికలేని జనసంచారాలతో ఉద్యమాలకు ,ఉపద్రవాలకు
కేంద్రబిందువై రాజకీయ కురుక్షెత్రం గా మారింది .
కాని ఆరోజు.............
వరంగల్ బిక్క చచ్చి పోయింది నగరమంతా నిశబ్దం రాజ్యమేలుతోంది.అక్కడక్కడా కుక్కల అరుపులు తప్ప
మరేమీ వినిపించడం లేదు.
తెలంగాణా ప్రజల మనో భావాలు దెబ్బ తీసారంటూ సమైక్యవాదులపై ఉద్యమకారులు
జరిపిన దాడిలో బస్సులు ద్వంసమైనాయి దహనమైనాయి వందలాదిమందికి గాయాలు ఒకరిద్దరు మరణించారని
తెలుగు వార్తాఛానల్స్ హడవుడి.
ప్రభుత్వం మాత్రం పరిస్తితి అదుపులోఉందని ప్రజలంతా సంయమనం పాటించాలని పోలీసులకు సహకరించాలని కోరింది నగరమంతా కర్ఫూ 144 సెక్షను
విధించారు పోలీసుల బూట్ల చప్పుడు ,తుపాకుల కవాతులు మాత్రమే వినిపిస్తున్నాయి.
ఎమ్మార్వో ఆఫీసు వెనుక వీధిలో ఓపాడు పడిన దేవాలయం లో అరుగు మీద కూర్చుని తెగ ఆయాస పడి ఆపసోపాలు పడుతున్నాడు అంజిగాడు పక్కనే కూతురు రత్తి రెండు రోజులుగా
తిండి లేదు ఈ ఉద్యమాలవలన పని కూడా దొరకడం లేదు కనీసం అడుక్కుందామన్నా అవడం లేదు ఎందుకొచ్చానురా భగవంతుడా అంటూ తల బాదు కుంటున్నాడు
శ్రికాకుళం నుంచి పని వెతుక్కుంటూ గత ఏడాది వచ్చాడు వచ్చిన కొన్నాళ్ళకే అల్లర్లలో భార్య ని పోగొట్తుకున్నాడు.
స్తలం మారినా రాత మార లేదు పూట గడవటం చాలా కష్టం గా ఉంది. దానికి తోడు కూతురు ఎదుగుతోంది.
లాభం లేదు ఎలాగైనా మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలి తనలో తనే అనుకోసాగాడు.
ఆకలివేస్తొంది నీరసంగా వుంది.
నీరసించి నీరసించి నిట్టూర్పులు విడుస్తున్నాడు.
తండ్రి బాధను చూసి తట్టుకోలేకపోయింది రత్తి అయ్యా నువ్వు ఈడనే కూకో నే పక్క సందులోకెల్లి ఎవరినన్నా
అడిగి ఏటన్నా తీసుకొత్తాను అంటూ లేచి నిలుచుంది.
అంత నీరసం లోనూ గబాలున లేచి కూర్చున్నాడు అమ్మో రత్తీ నువ్వెల్లకె అక్కడ పోలీసులుంతారు.ఆళ్ళు మంచోల్లు కారే అన్నాడు.
పొలీసోల్లు నన్నేటి సెత్తారు నన్ను సూడగానే ముస్టిదాన్నని ఒదిలెస్తారు
ఏటీ సెయ్యరు గాని ఉండు వత్తా
అంటు పక్కన ఉన్న సత్తుగిన్నె పట్టుకుని గబాలున అరుగు పైనుండి కిందికి దుమికి పక్క సందు లోకి పరిగెట్టింది.
అలా ఆ పిల్ల వెళ్ళిన వైపే ఆందోళనగా చూస్తూ ఉండిపొయాడు
వీధంతా నిర్మానుష్యం గా ఉంది.
ఏపోలీసు కంట పడకుండా తనపని తాను చేసుకు పోవాలని ఆశగా ఆత్రుతతో ముందుకెళ్తోంది
అంతలో ఓ కర్కశమైన గొంతు వినిపించింది ఏవరే నువ్వు ?ఇటు రాకూడదు
వెళ్ళిపో పో పో అంటూ గదమాయించాడు.
ఆంధ్రా పోలీసుకి కొంచెం డ్యూటీ మైండెడ్ నెస్. ఎక్కువ అవసరం ఉన్నా లేక పొయినా అధికారాన్ని ,అహం కారాన్ని చూపిస్తుంటాడు
అంతలో ఓ యువ పొలీసు వచ్చి "నువ్వెల్లు అన్నా" నే జూసి పంపుతాలే అంటూ వచ్చాడు వస్తూనే ఇట్టా రావే అన్నాడు
భయం భయంగా దగ్గరకెళ్ళి నిలుచుని నోట్లో నీళ్ళు నములుతూ అయ్యకి బాగులేదు ఆకలేసి అక్కడ పడిపోయడు నాలుగిల్లు అడిగి అన్నం తీసుకెలదామని
వచ్చా సారూ అంది
దాన్నే తదేకం గా చూస్తూ ముందుకు వచ్చాడు బుజాన వున్న తుపాకీ తీసి పక్కన పెట్టి బాగ్ లోనుంచి ఓ రొట్టెని తీసి దానికి చూపిస్తూ కావాలా అన్నాడు.
ఆశగా కళ్ళింత చేసుకుని ఆ రొట్టె వైపు చుడసాగింది. కాని భయం భయం గానె ఉంది.
ఇట్లా రావే గదమాయించాడు వణికిపోతూ దగ్గరకెళ్ళి నిలుచుంది.పరవాలేదే చూట్టానికి ముష్టి పిల్ల అయినా "పక్వానికి "వచ్చినట్టుంది.
చాలీచాలని చిరుగు దస్తులలోనించి కాలి పిక్కలను పిరుదులను వచ్చీరాని ఎత్తులనూ చూస్తూరొ్ట్టె ఇస్తా వస్తావా?అంటూ నే అమాంతం
రెండు చేతుల్తో ఎత్తుకుని పక్కన ఉన్న చెట్టు చాటుకు తీసుకెళ్ళాడు.
రత్తి "పులికి చిక్కిన మేక లా ఎం జరుగుతుందో అర్ధం కాలేదు కాని ఏదో ఎదో జరుగుతోంది ఊపిరి ఆడటం లేదు నొప్పిగా ఉంది భరించలేకపోతోంది అమ్మా!! అరవాలనుకుంది
కానీ ఆకలి నోరు నొక్కేసింది.
అరిస్తే రొట్టె ఇవ్వడేమోనని భయం. మౌనంగా భరిస్తోంది పంటి బిగువున నరకాన్ని.
దిక్కులు స్తంబించిపోయయి పంచభూతాలు నోరు మూసుకున్నాయి. పట్టపగలు జరుగుతున్న ఈ దారుణనికి సభ్యసమజం సిగ్గుతో కళ్ళు మూసుకుంది.
ఓ తుఫాను వెలిసింది ఆయాసంతో పైకి లేచి ఫాంటు సరిచేసుకుంటూ రొట్టెను దానిపైకి విసిరి వెనక్కి చూడకుండా విజయగర్వం తో వెళ్ళిపొయడు్.
అంతే అతనటు వెల్లగానే రెండు కాళ్ళ మధ్య నున్న రొట్టె ని అందుకుందామని ఆశగా ఆబగా లేచింది చెయ్యి చాపింది కళ్ళు తిరిగినట్లు అనిపించింది
అంతా రక్తం. రక్తం లో రొట్టె అందుకోకుండానే అలా వెనక్కి పడిపొయింది.
ఆ మానవ మృగం మరలిందని కాబోలు కాస్త ధైర్యం తెచ్చుకుని మెల్లగా కదలడం మొదలెట్టింది కాలం.
ఆకలితో ఆందోళనతో అంజిగాడు అక్కడ
అచేతనం గా రత్తి ఇక్కడ
ఈ రాక్షష క్రీడ చూడలేక కాబోలు మబ్బు చాటున ముఖాన్ని దాచుకున్నాడు సూరీడు
సెహబాస్ మానవత్వమాసెహబాస్
*************************************************
మర్నాడు
ఏం జరింగిందో రత్తి ఎలా ఉందో ఆత్రుత చంపుకోలేక గబగబా వచ్చాడు భాలభానుడు
అప్పటికే ఆ వీధిని ఊడ్చడానికి వచ్చిన పాకీ మనిషి ఎం చూసిందో ఎమో పరుగు పరుగున చెట్టు దగ్గరకు వెళ్ళింది
పేద హ్రుదయం గుండె బాదుకుంది. అర్ధమైందోఅర్ధం చేసుకుందో గానీ బండిలో నున్న చెత్త ని కిందకు పడెసి ఆ పిల్లను రెండు చేతుల్తో ఎత్తి ఆమునిసిపాలిటీ
బండిలో పడుకో బెట్టి ప్రభుత్వాసుపత్రి వైపు గబ గబా తోసుకెళ్ళసాగింది.
ఇంతకీ మానవత్వానికేమైంది ?
బ్రతికి ఉందా? బ్రతికింపబడుతుందా?
అసహ్యించుకున్నాడేమో ఆదిత్యుడు ఆవేదనతో ఆవేశంతో మీ అంతు చూస్తానంటు ముందుకెల్తున్నాడు .
*************************************************

Monday 26 March 2012

" ప్రజా సేవ " చేస్తున్నామని చెప్పుకునే " నైతిక హక్కు " నేటి రాజకీయ నాయకులకు లేదు !

     " ప్రజాసేవ " చెస్తున్నామని చెప్పుకునే " నైతిక హక్కు " నేటి రాజకీయ నాయకులకు లేదు !
ప్రజాస్వామ్యమ్లో ప్రభుత్వాలు ప్రజలకొరకు పనిచేయాలి ,ప్రజల చేత ,ప్రజల కొరకు ,ప్రజలవలన ఏర్పడిందే
ప్రజా ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం అనేది ప్రజల జీవన విధానం ,ఇక్కడ ప్రజలే పాలకులు ,అలా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజా ్సంక్షేమమే ధ్యేయం గా పని చేయాలి .పార్టీలు గానీ,నాయకులు గానీ ప్రజలతో కలసి మెలిసి ఉంటూప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేయాలి 
--అయితే -రాను రాను రాజకీయం ఓ ్ఫ్యాషను అయిపోయింది ,దోచుకోవడానికి ,దోచుకున్నది దాచుకోవడానికి --అధికారం చెలాయిచడానికి " ఓ ఆయుధం లా మారిందనడమ్లో ఎటువంటి సందేహం లేదు 
రాజకీయాలు వంట పట్టించు కుని తెగ నటించేస్తూ --ప్రజాసేవ --చేస్తున్నామని తెగ ప్రగల్భాలు పలికేస్తున్నారు.
ప్రజలకోసం బ్రతుకు తున్నాము ,ప్రజలకోసం చస్తాము అంతూ తెగ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు .
నిజానికి వీళ్ళకు ప్రజాసేవ అంటే అర్ధం కాదో లేక నటిస్తారో ? వాళ్ళకే తెలియాలి .
-సేవ అంటే ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధం గా పదుగురికోసం పనిచెయ్యడం కదా ? సేవ చేయాలనుకునేవాడు ,సేవ చేసేవాడు ఎటువంటి హంగు ,ఆర్భాటాలకు పోకుండా దూరంగా ఉంటాడు .నాయకుడు ప్రజలకు రక్షణ కవచం లా ఉం్డాలి గానీ తాను రక్షణ్ కవచం లో ఉండకూడదు ,ప్రజలకు 
సెక్యూరిటీ గా ఉండాలి కదా ? ప్రజలకు లేని సెక్యూరిటీ వీళ్ళకెందుకు ?
అంబెద్కర్ గానీ ,గాంధీకి గానీ ఆనాడు సెక్యూరిటీ లేదే ,మహామహ నాయకులకు లేనిది ,ఇప్పుడు వీళ్ళకెందుకు?మేధాపాట్కర్ ,అన్నాహజారే,లకు లేనిది -ఈ నాయకులకెందుకు ?" జెడ్ " కేటగిరి ,వై కేటగిరి 
భద్రత వీళ్ళకెందుకు ? ఏం చేశారని ,ఏం చేస్తున్నారని ,కట్టుదిట్టమైన భద్రత .కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తమ స్వంత ప్రాణాలకోసమో లేక అధికార ధర్పం ప్రదర్సించడానికో ఖర్చు చేసే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు ? 
ఏం సామాన్యంగా ప్రజల మధ్య తిరగ లేరా ? 
వేలాది రూపాయలు --అలవెంసులుగా 
లక్షలాది రూపాయలు -జీతాలుగా,
కోట్లాది రూపాయలు కుంభకోనాల్లో --నొక్కేస్తూ --బొక్కేస్తూ --దోచేస్తూ --దాచేస్తూ --పబ్బం గడుపుకునే వీళ్ళకు --" ప్రజాసేవ " చేస్తున్నామని చెప్పుకునే " హక్కు " ఉందా?ప్రజా సేవ చేసెవాడు నిరంతరం 
ప్రజలతో మమేకమై కస్ట నస్టాలలో ,సుఖధుఖాలలో తోడు ఉందాలి .అంతే గానీ ప్రజల మీద ,ప్రజా ధనం మీద పడి బ్రతకకూడదు ,ప్రజా ధనన్ని దుర్వినియోగం చేయకూడదు .
అలాంటి వాళ్ళు ఈనాడు లేకపోవడం నిజం గా ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృస్టం --్దౌర్భాగ్యం --
మీరేమంటారు ?
     " ప్రజాసేవ " చెస్తున్నామని చెప్పుకునే " నైతిక హక్కు " నేటి రాజకీయ నాయకులకు లేదు !
ప్రజాస్వామ్యమ్లో ప్రభుత్వాలు ప్రజలకొరకు పనిచేయాలి ,ప్రజల చేత ,ప్రజల కొరకు ,ప్రజలవలన ఏర్పడిందే
ప్రజా ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం అనేది ప్రజల జీవన విధానం ,ఇక్కడ ప్రజలే పాలకులు ,అలా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజా ్సంక్షేమమే ధ్యేయం గా పని చేయాలి .పార్టీలు గానీ,నాయకులు గానీ ప్రజలతో కలసి మెలిసి ఉంటూప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేయాలి 
--అయితే -రాను రాను రాజకీయం ఓ ్ఫ్యాషను అయిపోయింది ,దోచుకోవడానికి ,దోచుకున్నది దాచుకోవడానికి --అధికారం చెలాయిచడానికి " ఓ ఆయుధం లా మారిందనడమ్లో ఎటువంటి సందేహం లేదు 
రాజకీయాలు వంట పట్టించు కుని తెగ నటించేస్తూ --ప్రజాసేవ --చేస్తున్నామని తెగ ప్రగల్భాలు పలికేస్తున్నారు.
ప్రజలకోసం బ్రతుకు తున్నాము ,ప్రజలకోసం చస్తాము అంతూ తెగ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు .
నిజానికి వీళ్ళకు ప్రజాసేవ అంటే అర్ధం కాదో లేక నటిస్తారో ? వాళ్ళకే తెలియాలి .
-సేవ అంటే ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధం గా పదుగురికోసం పనిచెయ్యడం కదా ? సేవ చేయాలనుకునేవాడు ,సేవ చేసేవాడు ఎటువంటి హంగు ,ఆర్భాటాలకు పోకుండా దూరంగా ఉంటాడు .నాయకుడు ప్రజలకు రక్షణ కవచం లా ఉం్డాలి గానీ తాను రక్షణ్ కవచం లో ఉండకూడదు ,ప్రజలకు 
సెక్యూరిటీ గా ఉండాలి కదా ? ప్రజలకు లేని సెక్యూరిటీ వీళ్ళకెందుకు ?
అంబెద్కర్ గానీ ,గాంధీకి గానీ ఆనాడు సెక్యూరిటీ లేదే ,మహామహ నాయకులకు లేనిది ,ఇప్పుడు వీళ్ళకెందుకు?మేధాపాట్కర్ ,అన్నాహజారే,లకు లేనిది -ఈ నాయకులకెందుకు ?" జెడ్ " కేటగిరి ,వై కేటగిరి 
భద్రత వీళ్ళకెందుకు ? ఏం చేశారని ,ఏం చేస్తున్నారని ,కట్టుదిట్టమైన భద్రత .కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తమ స్వంత ప్రాణాలకోసమో లేక అధికార ధర్పం ప్రదర్సించడానికో ఖర్చు చేసే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు ? 
ఏం సామాన్యంగా ప్రజల మధ్య తిరగ లేరా ? 
వేలాది రూపాయలు --అలవెంసులుగా 
లక్షలాది రూపాయలు -జీతాలుగా,
కోట్లాది రూపాయలు కుంభకోనాల్లో --నొక్కేస్తూ --బొక్కేస్తూ --దోచేస్తూ --దాచేస్తూ --పబ్బం గడుపుకునే వీళ్ళకు --" ప్రజాసేవ " చేస్తున్నామని చెప్పుకునే " హక్కు " ఉందా?ప్రజా సేవ చేసెవాడు నిరంతరం 
ప్రజలతో మమేకమై కస్ట నస్టాలలో ,సుఖధుఖాలలో తోడు ఉందాలి .అంతే గానీ ప్రజల మీద ,ప్రజా ధనం మీద పడి బ్రతకకూడదు ,ప్రజా ధనన్ని దుర్వినియోగం చేయకూడదు .
అలాంటి వాళ్ళు ఈనాడు లేకపోవడం నిజం గా ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృస్టం --్దౌర్భాగ్యం --
మీరేమంటారు ?
     " ప్రజాసేవ " చెస్తున్నామని చెప్పుకునే " నైతిక హక్కు " నేటి రాజకీయ నాయకులకు లేదు !
ప్రజాస్వామ్యమ్లో ప్రభుత్వాలు ప్రజలకొరకు పనిచేయాలి ,ప్రజల చేత ,ప్రజల కొరకు ,ప్రజలవలన ఏర్పడిందే
ప్రజా ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం అనేది ప్రజల జీవన విధానం ,ఇక్కడ ప్రజలే పాలకులు ,అలా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజా ్సంక్షేమమే ధ్యేయం గా పని చేయాలి .పార్టీలు గానీ,నాయకులు గానీ ప్రజలతో కలసి మెలిసి ఉంటూప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేయాలి 
--అయితే -రాను రాను రాజకీయం ఓ ్ఫ్యాషను అయిపోయింది ,దోచుకోవడానికి ,దోచుకున్నది దాచుకోవడానికి --అధికారం చెలాయిచడానికి " ఓ ఆయుధం లా మారిందనడమ్లో ఎటువంటి సందేహం లేదు 
రాజకీయాలు వంట పట్టించు కుని తెగ నటించేస్తూ --ప్రజాసేవ --చేస్తున్నామని తెగ ప్రగల్భాలు పలికేస్తున్నారు.
ప్రజలకోసం బ్రతుకు తున్నాము ,ప్రజలకోసం చస్తాము అంతూ తెగ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు .
నిజానికి వీళ్ళకు ప్రజాసేవ అంటే అర్ధం కాదో లేక నటిస్తారో ? వాళ్ళకే తెలియాలి .
-సేవ అంటే ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధం గా పదుగురికోసం పనిచెయ్యడం కదా ? సేవ చేయాలనుకునేవాడు ,సేవ చేసేవాడు ఎటువంటి హంగు ,ఆర్భాటాలకు పోకుండా దూరంగా ఉంటాడు .నాయకుడు ప్రజలకు రక్షణ కవచం లా ఉం్డాలి గానీ తాను రక్షణ్ కవచం లో ఉండకూడదు ,ప్రజలకు 
సెక్యూరిటీ గా ఉండాలి కదా ? ప్రజలకు లేని సెక్యూరిటీ వీళ్ళకెందుకు ?
అంబెద్కర్ గానీ ,గాంధీకి గానీ ఆనాడు సెక్యూరిటీ లేదే ,మహామహ నాయకులకు లేనిది ,ఇప్పుడు వీళ్ళకెందుకు?మేధాపాట్కర్ ,అన్నాహజారే,లకు లేనిది -ఈ నాయకులకెందుకు ?" జెడ్ " కేటగిరి ,వై కేటగిరి 
భద్రత వీళ్ళకెందుకు ? ఏం చేశారని ,ఏం చేస్తున్నారని ,కట్టుదిట్టమైన భద్రత .కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తమ స్వంత ప్రాణాలకోసమో లేక అధికార ధర్పం ప్రదర్సించడానికో ఖర్చు చేసే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు ? 
ఏం సామాన్యంగా ప్రజల మధ్య తిరగ లేరా ? 
వేలాది రూపాయలు --అలవెంసులుగా 
లక్షలాది రూపాయలు -జీతాలుగా,
కోట్లాది రూపాయలు కుంభకోనాల్లో --నొక్కేస్తూ --బొక్కేస్తూ --దోచేస్తూ --దాచేస్తూ --పబ్బం గడుపుకునే వీళ్ళకు --" ప్రజాసేవ " చేస్తున్నామని చెప్పుకునే " హక్కు " ఉందా?ప్రజా సేవ చేసెవాడు నిరంతరం 
ప్రజలతో మమేకమై కస్ట నస్టాలలో ,సుఖధుఖాలలో తోడు ఉందాలి .అంతే గానీ ప్రజల మీద ,ప్రజా ధనం మీద పడి బ్రతకకూడదు ,ప్రజా ధనన్ని దుర్వినియోగం చేయకూడదు .
అలాంటి వాళ్ళు ఈనాడు లేకపోవడం నిజం గా ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృస్టం --్దౌర్భాగ్యం --
మీరేమంటారు ?
     " ప్రజాసేవ " చెస్తున్నామని చెప్పుకునే " నైతిక హక్కు " నేటి రాజకీయ నాయకులకు లేదు !
ప్రజాస్వామ్యమ్లో ప్రభుత్వాలు ప్రజలకొరకు పనిచేయాలి ,ప్రజల చేత ,ప్రజల కొరకు ,ప్రజలవలన ఏర్పడిందే
ప్రజా ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం అనేది ప్రజల జీవన విధానం ,ఇక్కడ ప్రజలే పాలకులు ,అలా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజా ్సంక్షేమమే ధ్యేయం గా పని చేయాలి .పార్టీలు గానీ,నాయకులు గానీ ప్రజలతో కలసి మెలిసి ఉంటూప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేయాలి 
--అయితే -రాను రాను రాజకీయం ఓ ్ఫ్యాషను అయిపోయింది ,దోచుకోవడానికి ,దోచుకున్నది దాచుకోవడానికి --అధికారం చెలాయిచడానికి " ఓ ఆయుధం లా మారిందనడమ్లో ఎటువంటి సందేహం లేదు 
రాజకీయాలు వంట పట్టించు కుని తెగ నటించేస్తూ --ప్రజాసేవ --చేస్తున్నామని తెగ ప్రగల్భాలు పలికేస్తున్నారు.
ప్రజలకోసం బ్రతుకు తున్నాము ,ప్రజలకోసం చస్తాము అంతూ తెగ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు .
నిజానికి వీళ్ళకు ప్రజాసేవ అంటే అర్ధం కాదో లేక నటిస్తారో ? వాళ్ళకే తెలియాలి .
-సేవ అంటే ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధం గా పదుగురికోసం పనిచెయ్యడం కదా ? సేవ చేయాలనుకునేవాడు ,సేవ చేసేవాడు ఎటువంటి హంగు ,ఆర్భాటాలకు పోకుండా దూరంగా ఉంటాడు .నాయకుడు ప్రజలకు రక్షణ కవచం లా ఉం్డాలి గానీ తాను రక్షణ్ కవచం లో ఉండకూడదు ,ప్రజలకు 
సెక్యూరిటీ గా ఉండాలి కదా ? ప్రజలకు లేని సెక్యూరిటీ వీళ్ళకెందుకు ?
అంబెద్కర్ గానీ ,గాంధీకి గానీ ఆనాడు సెక్యూరిటీ లేదే ,మహామహ నాయకులకు లేనిది ,ఇప్పుడు వీళ్ళకెందుకు?మేధాపాట్కర్ ,అన్నాహజారే,లకు లేనిది -ఈ నాయకులకెందుకు ?" జెడ్ " కేటగిరి ,వై కేటగిరి 
భద్రత వీళ్ళకెందుకు ? ఏం చేశారని ,ఏం చేస్తున్నారని ,కట్టుదిట్టమైన భద్రత .కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తమ స్వంత ప్రాణాలకోసమో లేక అధికార ధర్పం ప్రదర్సించడానికో ఖర్చు చేసే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు ? 
ఏం సామాన్యంగా ప్రజల మధ్య తిరగ లేరా ? 
వేలాది రూపాయలు --అలవెంసులుగా 
లక్షలాది రూపాయలు -జీతాలుగా,
కోట్లాది రూపాయలు కుంభకోనాల్లో --నొక్కేస్తూ --బొక్కేస్తూ --దోచేస్తూ --దాచేస్తూ --పబ్బం గడుపుకునే వీళ్ళకు --" ప్రజాసేవ " చేస్తున్నామని చెప్పుకునే " హక్కు " ఉందా?ప్రజా సేవ చేసెవాడు నిరంతరం 
ప్రజలతో మమేకమై కస్ట నస్టాలలో ,సుఖధుఖాలలో తోడు ఉందాలి .అంతే గానీ ప్రజల మీద ,ప్రజా ధనం మీద పడి బ్రతకకూడదు ,ప్రజా ధనన్ని దుర్వినియోగం చేయకూడదు .
అలాంటి వాళ్ళు ఈనాడు లేకపోవడం నిజం గా ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృస్టం --్దౌర్భాగ్యం --
మీరేమంటారు ?
     " ప్రజాసేవ " చెస్తున్నామని చెప్పుకునే " నైతిక హక్కు " నేటి రాజకీయ నాయకులకు లేదు !
ప్రజాస్వామ్యమ్లో ప్రభుత్వాలు ప్రజలకొరకు పనిచేయాలి ,ప్రజల చేత ,ప్రజల కొరకు ,ప్రజలవలన ఏర్పడిందే
ప్రజా ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం అనేది ప్రజల జీవన విధానం ,ఇక్కడ ప్రజలే పాలకులు ,అలా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజా ్సంక్షేమమే ధ్యేయం గా పని చేయాలి .పార్టీలు గానీ,నాయకులు గానీ ప్రజలతో కలసి మెలిసి ఉంటూప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేయాలి 
--అయితే -రాను రాను రాజకీయం ఓ ్ఫ్యాషను అయిపోయింది ,దోచుకోవడానికి ,దోచుకున్నది దాచుకోవడానికి --అధికారం చెలాయిచడానికి " ఓ ఆయుధం లా మారిందనడమ్లో ఎటువంటి సందేహం లేదు 
రాజకీయాలు వంట పట్టించు కుని తెగ నటించేస్తూ --ప్రజాసేవ --చేస్తున్నామని తెగ ప్రగల్భాలు పలికేస్తున్నారు.
ప్రజలకోసం బ్రతుకు తున్నాము ,ప్రజలకోసం చస్తాము అంతూ తెగ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు .
నిజానికి వీళ్ళకు ప్రజాసేవ అంటే అర్ధం కాదో లేక నటిస్తారో ? వాళ్ళకే తెలియాలి .
-సేవ అంటే ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధం గా పదుగురికోసం పనిచెయ్యడం కదా ? సేవ చేయాలనుకునేవాడు ,సేవ చేసేవాడు ఎటువంటి హంగు ,ఆర్భాటాలకు పోకుండా దూరంగా ఉంటాడు .నాయకుడు ప్రజలకు రక్షణ కవచం లా ఉం్డాలి గానీ తాను రక్షణ్ కవచం లో ఉండకూడదు ,ప్రజలకు 
సెక్యూరిటీ గా ఉండాలి కదా ? ప్రజలకు లేని సెక్యూరిటీ వీళ్ళకెందుకు ?
అంబెద్కర్ గానీ ,గాంధీకి గానీ ఆనాడు సెక్యూరిటీ లేదే ,మహామహ నాయకులకు లేనిది ,ఇప్పుడు వీళ్ళకెందుకు?మేధాపాట్కర్ ,అన్నాహజారే,లకు లేనిది -ఈ నాయకులకెందుకు ?" జెడ్ " కేటగిరి ,వై కేటగిరి 
భద్రత వీళ్ళకెందుకు ? ఏం చేశారని ,ఏం చేస్తున్నారని ,కట్టుదిట్టమైన భద్రత .కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తమ స్వంత ప్రాణాలకోసమో లేక అధికార ధర్పం ప్రదర్సించడానికో ఖర్చు చేసే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు ? 
ఏం సామాన్యంగా ప్రజల మధ్య తిరగ లేరా ? 
వేలాది రూపాయలు --అలవెంసులుగా 
లక్షలాది రూపాయలు -జీతాలుగా,
కోట్లాది రూపాయలు కుంభకోనాల్లో --నొక్కేస్తూ --బొక్కేస్తూ --దోచేస్తూ --దాచేస్తూ --పబ్బం గడుపుకునే వీళ్ళకు --" ప్రజాసేవ " చేస్తున్నామని చెప్పుకునే " హక్కు " ఉందా?ప్రజా సేవ చేసెవాడు నిరంతరం 
ప్రజలతో మమేకమై కస్ట నస్టాలలో ,సుఖధుఖాలలో తోడు ఉందాలి .అంతే గానీ ప్రజల మీద ,ప్రజా ధనం మీద పడి బ్రతకకూడదు ,ప్రజా ధనన్ని దుర్వినియోగం చేయకూడదు .
అలాంటి వాళ్ళు ఈనాడు లేకపోవడం నిజం గా ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృస్టం --్దౌర్భాగ్యం --
మీరేమంటారు ?
     " ప్రజాసేవ " చెస్తున్నామని చెప్పుకునే " నైతిక హక్కు " నేటి రాజకీయ నాయకులకు లేదు !
ప్రజాస్వామ్యమ్లో ప్రభుత్వాలు ప్రజలకొరకు పనిచేయాలి ,ప్రజల చేత ,ప్రజల కొరకు ,ప్రజలవలన ఏర్పడిందే
ప్రజా ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం అనేది ప్రజల జీవన విధానం ,ఇక్కడ ప్రజలే పాలకులు ,అలా ఏర్పడిన ప్రభుత్వాలు ప్రజా ్సంక్షేమమే ధ్యేయం గా పని చేయాలి .పార్టీలు గానీ,నాయకులు గానీ ప్రజలతో కలసి మెలిసి ఉంటూప్రజా శ్రేయస్సే పరమావధిగా పనిచేయాలి 
--అయితే -రాను రాను రాజకీయం ఓ ్ఫ్యాషను అయిపోయింది ,దోచుకోవడానికి ,దోచుకున్నది దాచుకోవడానికి --అధికారం చెలాయిచడానికి " ఓ ఆయుధం లా మారిందనడమ్లో ఎటువంటి సందేహం లేదు 
రాజకీయాలు వంట పట్టించు కుని తెగ నటించేస్తూ --ప్రజాసేవ --చేస్తున్నామని తెగ ప్రగల్భాలు పలికేస్తున్నారు.
ప్రజలకోసం బ్రతుకు తున్నాము ,ప్రజలకోసం చస్తాము అంతూ తెగ ఉపన్యాసాలు ఇచ్చేస్తున్నారు .
నిజానికి వీళ్ళకు ప్రజాసేవ అంటే అర్ధం కాదో లేక నటిస్తారో ? వాళ్ళకే తెలియాలి .
-సేవ అంటే ప్రతిఫలం ఆశించకుండా నిస్వార్ధం గా పదుగురికోసం పనిచెయ్యడం కదా ? సేవ చేయాలనుకునేవాడు ,సేవ చేసేవాడు ఎటువంటి హంగు ,ఆర్భాటాలకు పోకుండా దూరంగా ఉంటాడు .నాయకుడు ప్రజలకు రక్షణ కవచం లా ఉం్డాలి గానీ తాను రక్షణ్ కవచం లో ఉండకూడదు ,ప్రజలకు 
సెక్యూరిటీ గా ఉండాలి కదా ? ప్రజలకు లేని సెక్యూరిటీ వీళ్ళకెందుకు ?
అంబెద్కర్ గానీ ,గాంధీకి గానీ ఆనాడు సెక్యూరిటీ లేదే ,మహామహ నాయకులకు లేనిది ,ఇప్పుడు వీళ్ళకెందుకు?మేధాపాట్కర్ ,అన్నాహజారే,లకు లేనిది -ఈ నాయకులకెందుకు ?" జెడ్ " కేటగిరి ,వై కేటగిరి 
భద్రత వీళ్ళకెందుకు ? ఏం చేశారని ,ఏం చేస్తున్నారని ,కట్టుదిట్టమైన భద్రత .కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని తమ స్వంత ప్రాణాలకోసమో లేక అధికార ధర్పం ప్రదర్సించడానికో ఖర్చు చేసే హక్కు వీళ్ళకు ఎవరిచ్చారు ? 
ఏం సామాన్యంగా ప్రజల మధ్య తిరగ లేరా ? 
వేలాది రూపాయలు --అలవెంసులుగా 
లక్షలాది రూపాయలు -జీతాలుగా,
కోట్లాది రూపాయలు కుంభకోనాల్లో --నొక్కేస్తూ --బొక్కేస్తూ --దోచేస్తూ --దాచేస్తూ --పబ్బం గడుపుకునే వీళ్ళకు --" ప్రజాసేవ " చేస్తున్నామని చెప్పుకునే " హక్కు " ఉందా?ప్రజా సేవ చేసెవాడు నిరంతరం 
ప్రజలతో మమేకమై కస్ట నస్టాలలో ,సుఖధుఖాలలో తోడు ఉందాలి .అంతే గానీ ప్రజల మీద ,ప్రజా ధనం మీద పడి బ్రతకకూడదు ,ప్రజా ధనన్ని దుర్వినియోగం చేయకూడదు .
అలాంటి వాళ్ళు ఈనాడు లేకపోవడం నిజం గా ప్రజాస్వామ్యం చేసుకున్న దురదృస్టం --్దౌర్భాగ్యం --
మీరేమంటారు ?

Saturday 24 March 2012

ఆడతనం ఓడింది --అమ్మ తనం గెలిచింది --!? ఓ అమ్మ కధ ,

 "  ఆడతనం "--ఓడింది --"అమ్మతనం " ---గెలిచింది --!?
ఈ మధ్య నా మనసేమీ బాగుండటం లేదు ,అల్లకల్లోలం గా ఉంది -ఏ పనినీ సవ్యం గా చేయలేక పోతున్నాను .ఏదో అలజడి ,ఏదో అసంతృప్తి -ఎడతెగని ఆలోచనల ప్రవాహం లో కాస్సేపు అటు 
కాస్సేపు ఇటు కొట్ట్కుపోతున్నాను .
అన్యమనస్కంగా ఉంటున్నానని చీవాట్లు కూడా తింటున్నాను .ఎం చెయ్యను ? సాదారణంగా నేను ఏదీ పట్టించుకోను -నా భర్త;నాఇల్లు,నా బాబు ,అంతే -బంధువులందరూ ఊరిలో వున్న వెల్లేది చాలా తక్కువ అవుసరం వస్తే ఫోను లో ్మాటలాడటమే .టి .వి .చూడను ,ఒకవేల చూసినా తెలుగు సీరియల్స్  అస్సలు చూడను ,స్త్రీని ఎంత రాక్షసం గా చూపిస్తారో ? స్త్రీ మానసం లో లేని గుణ గణాలను చిత్రం గా చిత్రీకరించి ఆడదంటే అసహ్యం వేసేలా చూపిస్తూ --సొమ్ము చేసుకుంటున్నారు .అయినా అదంతా అప్రస్తుతం -ఆడదంటే వీళ్ళ కేమి తెలుసు? ఆడదాని నిజ విశ్వరూపాన్ని వీళ్ళు ఎన్నటికీ చూడలేరు -చూడబోరు !ఎవరో అన్నట్లుగా " దేముడు అన్ని వేలల తోడు ఉండటం  సాధ్యం కాదని స్త్రీ ని సృష్టిం చాడంటారు -నాకు మాత్రం అది నిజమే అనిపిస్తుంది -ఆడదే లేకుంటే ? ఒక్కసారి ఆలోచిస్తే బాగుంటుందేమో ? అవసరార్ధమో లేక పరిస్తితుల ప్రభావమో లొంగిపోతుంది -లేదా లొంగదీయ బడుతుంది .అంతా జరిగినాక సర్ధుకుపోతుంది -ఇదే జీవితం అనుకుంటుంది --అణిగి మణిగి ఉంటుంది .అలా అలవాటు చేసుకుంటుంది ,నాటి సీత నుండి నేటి షాలినీ వరకు అంతే --?
ఆలోచిస్టుండగానే కాలింగు బెల్లు మోగింది --ఎవరూ అంటునే తలుపు తీసి చూసింది -ఎదురుగా అప్పన్న గాస్ సిలెండెర్ పట్టు కుని వచ్చాడు -డె లివరీ తీసుకుని డబ్బు లిచ్చి పంపేసింది ,ఎం చెయ్యాలి ? ఆయన ఆఫీసుకి వెల్లారు -బాబు స్కూలుకి వెళ్ళాడు --ఇంటి పని వంట పని అయిపోయింది --ఎం చెయ్యాలో తోచక అలా సోఫా లో కూర్చుని ఆలోచిస్తోంది.
కళ్ళు తెరిచినా --కళ్ళు మూసినా ఆ దృశ్యమే కనిపిస్తోంది ఆ చిన్నారి రూపమే -- ఎంత బాగున్నాడు ? అమూల్ బేబీ లా ,బోసి నవ్వుతో --ఎంత అందం గా ఉన్నాడో? బొద్దు గా ముద్దుగా ఉన్నాడు -- ఏ తల్లి కన్న బిడ్డడో ? " పొత్తిళ్ళ లో పెరగాల్సినవాడు విస్తర్ల మధ్య పెరుగుతున్నాడు !ఆ సుమ సుకుమార శరీరం ఎండకు కంది ,వానకు తడిసి, చలికి వణికి పోతూ --దుమ్మూ ధూలిలో పెరుగుతున్నాడు -ఆ చిన్నారి తండ్రి ని చూసి మనసు బా్ధ తో మూలుగుతోంది,కళ్లు చెమర్చాయి --ఎమీ చెయ్యలేని నిస్సహాయత ?
రెండు నెలల  క్రితం అనుకుంటా ఆ బాబుని చూసింది --అదిగో అప్పటి నుంచి అలజడి మొదలయ్యింది .పోనీ పెంచు కుందామా అంటే ఆయన ఏమంటారో ? భయం --దానికి తోడు తనకు ఓ బాబు ఉన్నాడు --వాడూ చిన్న పి్ల్లాడే -
ప్రతీ గురువారం ముగ్గురం కలిసి షిర్ది బాబా మందిరానికి వెలతాము .ఎన్ని పనులున్నా ఆయన బాబా మందిరానికెల్లడం మానరు .ఆ రోజు దర్శనం అయిన తరువాత సరదాగ మర్రిపాలెం వెళ్ళాము అదిగో అప్పుడు చూసాను ఈ బాబుని --
రోడ్దు పక్కన ఇద్దరు కుస్టు రోగులు  కూర్చుని దారిన పోయే వారిని అడుక్కుంటున్నారు ,
ఒకడు చెక్కల బండిలో కూర్చున్నాడు--వేరొకడు దానిని తోసుకుంటూ తీసుకెల్తున్నాడు 
చెక్కల బండిలో కూర్చున్న ముస్టి వాడి ఒడి లో ఈ బాబు కూర్చుని వున్నాడు- యధాలాపం గా చూశా ,కానీ కళ్ళు తిప్పుకోలేక పోయా -వాళ్ళు చూస్తే అడుక్కునేవాళ్ళు -అబాబు మాత్రం వాళ్ల బిడ్డ కాదు --అని తెలిసిపోతుంది.ఆ అందమైన మొహం చూసి వెంటనే ఎత్తుకుని గుండె లకు హత్తుకోవాలనిపించింది.ఆయనకు చెప్పాను --ఏవండీ --ఒక్కసారి ఆ బాబుని చూడండీ ఎంత బాగున్నాడో కదా? అన్నాను అతనూ చూసాడు --ఒక్క క్షనం మవునం  గా 
వుండిపోయాడు --కాస్త తేరుకుని --అన్నారు " ఏవరో కని పారెసిన పిల్లాడనుకుంటా --వీళ్ళు తెచ్చి " సింపతీ కోసం అడుక్కుంటున్నారు " అంటూ బైక్ లాగించేసారు -
ఆ తరువాత రెండు మూడు సార్లు బాబా మందిరం దగ్గరే చూసాము.అదేమిటో ముందుగా బాబు కోసమే నా కళ్ళు వెతికేవి .వాళ్ళు అడుక్కుంటుంటే బోసి నవ్వు తో ఆ బండిలో ఆడుకునేవాడు,.ఏ తల్లి --కన్న బిడ్డ్డో " ఎలా పెరెగాల్సినవాడు ?ఎలా పెరుగు తున్నాడని --
ఎంతో బాధ పడేదాన్ని .
       **********                           ***********                            ************
మరలీనగర్ --
హైదరబాదు  లో బంజారా హిల్ల్స్ కి ఎంత ప్రాముఖ్యత ఉందో --విశాఖపట్నం  మురలీనగర్ కి అంతే పేరుంది .ఎక్కువగా బాగా ధనవంతులుండే ప్రాంతం .
ఆ మురలీ నగర్ లో వైషాఖి పార్క్ కి ఎదురుగా ఉంది " విశాల భవనం " పేరు లా చాలా విశాలంగా ఉంది .రెండు మైను గేట్లు --నలుగురు ఘూర్కాలు --లోపల ఇంద్ర భవనం లా ఉంటుందని అందరూ అనుకుంటుంటారు,ఆ ఇంటి యజమాని " లయం రామిరెడ్డి  --చాలా పెద్ద కాంట్రాక్టరు --కోటీశ్వరుడు -ఆయన భార్య అరుంధతీ దేవి --మహిళామండలి అధ్యక్షురాలు .
వారికున్న ఏకైక సంతానం షాలినీ -ఆ స్తితిలో ఉండేవారు ఒక్కగానొక్క కూతుర్ని ఎలా పెంచుతారో --ఎలా చూసుకుంటారో ఊహించుకోవచ్చు.ఇక షాలిని అందాలరాశి --ఆ అందం ఆమెకు అలంకారమైతే బాగుండేది --కానీ అహంకారమైంది ఆ అహంకారమే ఆమెని నిలువునా ముంచేసింది .ఓ వైపు ధన మదం --మరో వైపు అందరికంటే ఎక్కువని గర్వం--డబ్బుండాలి గానీ --ఎక్కడైనా తిరగవచ్చు--ఏదైనా కొనవచ్చు --వింత వింత స్నెహాలు -సరదాలు --షికార్లు --వాటంతట అవే వెతుక్కుంటూ వచ్చేస్తయి --అల్లానే --వచ్చాయి కూడా --
ఓ వైపు కాంట్రాక్టులు --మరోవైపు రాజకీయాలు --ఇంకో వైపు క్లబ్బు పనులు --నాన్న  చాలా బిజీ --ఇంచుమించు అమ్మ కూడా అంతే ,ఏది మంచి --ఏది చెడు --? ఎలా ఉండాలి ? ఎలా ఉండకూడదు ? చెప్పేవారు లేరు --నోరు మెదపని నౌకర్లు మాత్రం కళ్ళతో మాటలాడే వారు --గుసగుస లాడేవారు .
ఎం జరగ కూడదో --అదే జరిగింది -!చెయ్యి దాటింది --షాలిని తొందర పడిదో లేక కాలు జారిందో 
" తల్లి అయింది " తల్లి చాలా కజువల్ గా తీసుకుంది -ఇదంతా నేటి కాలం లో సహజమే అంది --తప్పు లేదంది --పెద్దగా ఆశ్చర్య  పడలేదు --అంతగా బాధ పడలేదు " కడిగేస్తే " పోతుందని చెప్పింది .
కానీ నాన్న బాధ పడ్డాడు --ఆందోళన చెందాడు -నలుగురికీ తెలిస్తే ? పిల్ల జీవితం ఎమవుతుంది?రేపు పెల్లి ఎలా జరుగుతుంది ?హడావుడిగా ఫ్యామిలీ దాక్టరుని కలిసి సంప్రదిస్తే 
" అబార్షను " స్టేజీ దాటిపోయిందని --ఒకవేల చేసినా తన ప్రాణాలకు ముప్పూ అని చెప్పాడు -
డాక్టరు గారి సలహా మేరకు అంతా రహస్యం గా జరిగిపోయింది ,డెలివరీ కాగానే బిడ్డని ఎక్కడన్నా వదిలించుకుని --లేదాఎవరికన్నా ఇచ్చేసి --అమ్మాయిని చదువుకని వేరే ఎదన్న  దేశానికి పంపించేస్తే సరిపోతుంది--ఇదీ నిర్ణయం-డబ్బు --హోదా -పలుకుబడి అన్నీ సక్రమంగా పనిచేసాయి -రహశ్యం గా ఇంట్లోనే డె లివరీ అయింది --కాకపోతే పసికూన చేతులు మారింది--అభినవ కుంతీ --మరో కర్ణుడిని కని రోడ్డు పాలు చేసింది .
              ****************            ***************            ***************
మనిషి తాను అనుకున్నట్లు బ్రతకలేడు --ఇతరులు అనుకున్నట్లు గా చావనూలేడు --
రోజులన్నీ ఒకేలా ఉండవు -షాలిని లో చాలా మార్పులు వచ్చాయి .అహంకారం అణిగి పోయింది --ఆవేశం చల్లారిపోయింది--ఆలోచన మొదలయ్యింది -! ఎంత నీచం గా ప్రవర్తించింది 
ఎంత ఘోరం చేసింది --పశ్చాతాపపు అలల సుడిలో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది -ఏదో 
మైకం లో మూడు నిమిషాల సుఖం కోసం అర్రులు చాచింది --పరవాలేదూ -సరదా తీరిందనుకొంది -కానీ --ఇప్పుడు --ఇప్పుడు బాధపడుతోంది --హృదయ విదారకంగా ఏడుస్తొంది 
శారీరకంగా,మానసికంగా క్షోబ అనుభవిస్తోంది ," మాతృత్వపు మాధుర్యాని తడిగా ఉన్న స్తనాలు " గురుతు చేస్తుంటే ,మడత పడిన పేగు మమతను గుర్తు చేస్తుంటే --మనస్సు తన 
భందాన్ని -తన రక్తాన్ని గుర్తు చేస్తుంటే ఊరుకోలేక పోయింది.మనిషికీ మనస్సుకూ సంఘర్షణ్మొదలైంది .మనిషెమో ఇదంతా మామూలే అంటోంది --కనీ మనస్సు ఎదురు తిరిగింది 
మానవత్వాన్ని ప్రభోదించింది -అమ్మతనపు అనురాగాల మధురిమలను చవిచూడమంటోంది 
మాతృత్వం వరమని చెప్పింది .
ఓ రోజు ఇంట్లో జరిగిన సంభాషనతో అది కాస్త ముదిరింది ,అమ్మ తనకు పెళ్ళి చేసి దూరంగా విదేశాలకు పంపాలని చెప్పింది .వాళ్ళు పెళ్ళి  చేస్తానంటే --తాను వద్దంది --తన తప్పుకు తానే భాద్యత వహిస్తానని --లోకంతో గానీ సంఘం తో గానీ సంభంధం లేదని  ఖరాఖండి గా 
చెప్పేసింది -తన బిడ్డ ఏమైందో --ఎవరికి ఇచ్చారో చెప్పమని బ్రతిమిలాదింది --ప్రాధేయపడిం ది 
చివరికి చస్తానని బెదిరించింది ,,
నిజం గా చచ్చి పోతుందేమో నని వారి భయం చాలా తర్జన బర్జన తరువాత ఓ నిర్ణయం కి వచ్చారు --ముగ్గురూ కలిసి డా క్టరు గారిని కలిసి -అంతా చెప్పి బిడ్డని ఎవరికిచ్చారో చెప్పమని అడిగారు -దాదాపు నాలుగు నెలలైంది ఇప్పుడెలా అంటూనే నర్సుని పిలిచి అడిగారు .నర్సు చెప్పింది --ఆ --రోజు --చెత్త కుండిలో వే్శేద్దామని వె్ళ్ళాను కానీ -ఎంతో కొంత వస్తుంది కదా అనుకుని కె .జి,హెచ్ .వెనుక అడు్క్కుం టున్న కుస్టు వాళ్ళకు మూడు వందలకు అమ్మేసిందని చెప్పింది --అంతె వాళ్ల కోసం వేట మొదలైంది 
తన బిడ్డ కోసం దిక్కు నడిగింది--చుక్కన డిగింది -పక్కనెళ్ళే పంచ భూతాలనడిగింది ,తన బిడ్డ దొరికితే నగరం లో అన్ని దేవాలయాలలో పూజలూ వ్రతాలూ ,దానాలు చేస్తానని మొక్కింది.
పిచ్చి దానిలా వెతికింది--వెతుకుతోంది --వెతికిస్తోంది --
              ******************            **************           **********
మా ఇంటికి అమ్మ ,అన్నయ్య ,వదినా .పిల్లలూ  వచ్చారు .నాకు కొంత రిలీఫ్ వచ్చింది .అందరితో 
ఇళ్ళు కళకళ లాడుంతుంటే           చాలా ఆనందంగా ఉంది .అల్లా కొన్నాల్లు గడిచాయి .--
యధావిధిగా మేము బాబా మందిరానికెసి వెళ్ళాము .దర్శనం చెసుకుని బైటకు వస్తూ చుట్టూచూశాను --నా కళ్ళు ఎవరికోసమో వెతుకుతున్నాయి --ముస్టి వాల్లు లేరు --!
బయలుదేరుదామనుకుంటుంటే --సడం గా సర్రు సర్రు న రెండు --స్కార్పియోలు వచ్చి ఆగాయి --వెనుకనే గంభీరం గా తెల్లని ఇన్నోవా వచ్చి ఆగింది -ఎవరో రాజకీయ నాయకుడేమో అనుకున్నా ంకానీ అందులోనుంచి --ఓ అధ్భుత్ సౌందర్యరాశి దిగింది --
ఎదో మెరుపు మెరిసినట్టు అయింది --మొఖాన చిరునవ్వుతో --దిగి వయ్యారంగా చుట్టు చూసీ 
అలా కారులోకి వంగి సున్నితం గా ఓ బాబుని ఎత్తుకుని బైటకు తెచ్చింది --
ఆశ్చ్రర్యం --ఆ --బాబే -- యువరాజులా --మెరిసిపోతున్నాడు --తన చిన్నారి చేతులతో తల్లి మెడ గట్టిగా కౌగిలించుకుని --వెనుక నుంచి నవ్వుల వాన కురిపిస్తున్నాడు --
నా కళ్ళంట  --నాకే తెలియకుండా --కన్నీరు --" బాబా సాయి  బాబా అంటూనే అలా రోడ్డు మీదే 
సాస్తాంగ  ప్రణామం చేసాను --దేముడా  ధన్యవాదాలు --నిజం గా నువ్వు వున్నావయ్యా--
అంటూ వెనుతిరిగా --
            ***************       

Friday 23 March 2012

సరాగ ఉగాది సంచిక లో నా కవిత --ఉగాది -వార్షిక నివేదిక -ప్రచురింపబడింది --

ఉగాది కోసం తెలుగు జాతి ఎంతో ఆతృత తో ఎదురుచూస్తుంది -ఉగాది తెలుగు జీవన శైలి ,ఉగాది అంటే ఆనందం
ఉగాది అంటే సంస్కారం ,ఉల్లాసం ,ఉత్సాహం ,షద్రుచులతో జీవన గమనాన్ని  అన్వైంచుకుని  నడిచే తెలుగు జాతి మనది .దురదృష్ట వశాత్తు ,అధునిక శాస్త్ర  ప్రభావం లో కొట్టుకు పోతూ మనకి మనమే మోసం చేసుకుంటున్నామేమో అనిపించింది .ఆడదాన్ని చంపడానికి కిరోసిను వాడకం తగ్గించి ,అధునిక మార్గాలు అన్వేసిస్తూ ,ఆరు బైట అమ్మ తనానికి ఆపసోపాలు కలిగిస్తూ ,ఫ్రీ గా మారిన కన్నె ధనాన్ని పండుగలా దోచుకుంటూ ఉగాది లేదు ఉషస్సు లేదు
ఉద్రేకాలతో బతికేస్తూ మెషిను లా బతుకుతున్నాము -
( మిగతా కవిత సరాగ పత్రిక లో చదవండి --సరాగ పత్రికా బృందానికి నా హృదయ పూర్వక నమస్సుమాంజలులు )

Monday 19 March 2012

రక్త పాతం -ఎరుగని మతం --!?


   రక్త పాతం --ఎరుగని మతం --!?
ఈ మధ్య -అంటే కొద్దిరోజులక్రితం మా సన్నిహితులైన దుర్గా ప్రసాదు గారు నాకు ఒక జెరాక్సు కాపీ ఇచ్చారు చదవమని ,నేను చదివి చాలా ఆశ్చర్య పోయాను .ఎందుకంటే అందులో విషయం నాకు కొత్తగా తోచింది --ఆ మధ్య కొందరు విధ్యార్ధులకు ఒక కాంపి్టేషను పెట్టారు ,రాష్ట్ర ,జాతీయ స్తాయిలో
ఆ పోటీకి సబ్జెక్టు కూడా మంచి టాపిక్ ఇచ్చారు --no religion hatred -దానికి చాలా మంది విధ్యార్ధులు తమ రచనలను పంపించారు -మనది
సెక్యులర్ దేశం కదా ,సర్వధర్మ సమభావనమే మన ఆదర్శం ,అయితే వ్భిన్న మతాల గురించి కూడా వ్రాయాలి -ట -నేను చదివాను -నాకు కూడా కొన్ని సందేహాలు వచ్చాయి --దేముడు ఒక్కడే --మతమూ ఒక్కటే --అయితే ఒక్కో మతం లో అన్ని శాఖలు దేనికి ? మీకు ఎవరికైనా తెలిస్తే
మీ భావాలు నా తో దయచేసి పంచుకోవలసిందిగా కోరుతున్నాను --ఇక టాపిచ్ లోకి వెల్దామ !
క్రైస్తవ మతం -
ఒక క్రీస్తు --ఒక బైబిలు --మతం
కానీ లాటీను కేథలిక్కులు -సిరియన్ల కేథలిక్కు  చర్చికి వెళ్ళరు ,
లాటీను ,సిరియన్లు --మార్తోమా చర్చికి వెళ్ళరు ,
పై ముగ్గురూ --పెంతెకోస్తు చర్చికి వెళ్ళరు ,
పై నలుగురు --సాల్వేసను ఆర్మీ చర్చికి వెళ్ళరు ,
పై అయిదుగురూ --సెవెంథ్ డే అడ్వెంటిస్టు చర్చికి వెళ్ళరు ,
పై ఆరుగురూ --ఆర్థొదాక్స్ చర్చికి వెళ్లరు ,
పై ఏడుగురూ --జాకోబైటు చర్చికి వెళ్ళరు -ఇలా ఒక్క కేరళ లో 146 క్రైస్తవ కులాలు ఉన్నాయట -వీళ్ళందరూ ఒక్రినొకరు సంప్రదించుకోరు -
అలాగని కలిసి ఉండరు కూడా --ఒకరి ఉత్సవాలకు ఒకరు వెళ్ళరు --
ఎంత సిగ్గు పడాల్సిన విషయం --ఒక జీసస్ ,ఒక బైబిలు --ఒక యెహోవా --ఏదీ ఐకమత్యము ?
ఇక --ముస్లిములు ,
ఒక అల్లాహ్ -ఒక ఖొరాను --ఒక నెబి -
ముస్లిములలో రెండు వర్గాలు --షియా -సున్నీ --
ఈ రెండు వర్గాలు ఎప్పుడూ కొట్టుకుంటూనే ఉంటాయి --
షియాలు --సున్నీ మసీదు కు వెళ్ళరు ,
పై ఇద్దరూ అహ్మదీయ మసీదు కు వెళ్ళరు ,
పై ముగ్గురూ సూఫీ మసీదుకు వెళ్ళరు ,
పై నలుగురూ ముజాహిద్దీను మసీదుకు వెళ్ళరు ,
ఈ విధంగా ముస్లిం మతం లో 13 కులాలు ఉన్నాయట ?ఊచకోత కొయ్యడం --చంపడం --బాంబులు వెయ్యడం --గెలవడం వీరికి సాధారనమట
ఇరాక్ పై అమేరికా దాడి ని ప్రపంచవ్యాప్తంగా అన్ని ముస్లిం దేశాలూ ఖండించాయి --వ్యతిరేకించాయి --ట మరి వీళ్ళలో ఏదీ ఐకమత్యము ?
ఇక హిందూ మతం -
1280 గ్రంధాలు -10,000 భాష్యాలూ -1,00,000,పైగా వ్యాఖ్యానాలూ ఉన్నాయి-దైవత్వాన్ని వివిధ రూపాల్లో --ఎందరో రుషులు -మహర్షులు
వందలాది భాషలలో వ్రాసారు.
అయితే --అందరూ దేవాలయాలకు వెల్తారు .శాంతి యుతం గా --సహనం తో సహ జీవనం చేస్తున్నారు ,ఒక్రినొకరు కొట్టుకోవడం గానీ --
చంపుకోవడం గానీ జరగ లేదు --గత 10,000 సం వత్సరాలుగా --హిందువులందరూ --వైష్నవులు గానీ --శైవులు గానీ ఒకరినొకరు
సంప్రదించుకుంటూ --గౌరవించుకుంటూ--అన్ని దేవాలయాలకు అందరూ వెల్తూ ధర్మ సంస్తాపన సాధిస్తూ -మనుగడ సాగిస్తున్నారు
ఎంత గొప్పగా ఉందో కదా --హిందూ మతం --
   (గమనిక ;-ఈ ్వ్యాసం ఏ ఒక్కరి మత విస్వాసాలను కించపరచాలని గానీ -వక్రీకరించాలని గానీ వ్రయలేదని తెలియచేసుకుంటున్నాను )

Saturday 25 February 2012

క్లాసు ---మాసు --?

క్లాసు --మాసు
మనకు వినిపించే " ఆధునిక "  పదాలు ,
గొప్ప ---పేద
అనాదిగా ఉన్న అగాధాలు
మానవుల మధ్య పెట్టని గోడలు
మనకు కనిపించని అగ్నిగుండాలు
క్లాసు --కారులో తిరుగుతాడు
మాసు ఊహల్లో తిరుగుతాడు ,
క్లాసు కట్టిపడేసింది --
మాసుకి చుట్టిపడేస్తుంది --
క్లాసు విలాసాలకు --మాసు మటాసు
మాసు కి కోపం వస్తే -క్లాసు స్మాష్ --
అయితేనెం --
ఎక్కడా కలవని --క్లాసు ;మాసు
బానిసలు కాదే --గ్లాసుకు --
సమాసమములు కారే శ్మశానాలకు --?

Friday 17 February 2012

ఇక్కడ --శవాలు --అమ్మబడును ? (భలే మంచి చవక బేరము )--?

రాముడు --మానవుడే --కానీ -దైవత్వానికి  ప్రతీక --
రావణుడు --మానవుడే --కానీ --దానవత్వానికి  ప్రతీక --
సుధారసం ఆనందానికి ---మరి --హలాహలం ' విషాదానికా --?
ఎంత వ్యత్యాసం ఉందో కదా --
యుగయుగాలుగా తరతరాలుగా ఈ విభిన్నమైన మనస్తత్వాలను చూస్తునేవున్నాము ,నేడు మానవుడు ఓ
ఊహ కందని విధం గా ప్రయానం సాగిస్తున్నాడు .ఒకవైపు రాతి యుగం నుంచి రోదసీ యుగం లోకి పయనిస్తూ
అఖండ విజయం సాదిస్తూ --దైవత్వానికి సవాలు విసురుతున్నాడు --మరో వైపు --రక్షసులు సైతం సిగ్గు తో
తలదించుకుని --అవురా --! అనిపించుకునేంత -నీచం గా తయారైనాడు .
గౌతముడు --అశోకుడు --జీసస్ --గాంధీ --మానవ జాతి మనిహారాలైతే --అధు నిక మానవుడు --ఏ తత్వానికి
చెందినవాడవుతాడు ?? ఇంత నీచం గా ఎందుకు తయారవుతున్నాడు ?వీడి ధన దాహానికి --స్వార్దానికి అంతు లేదా /
ఇసు క మాఫియా --మధ్యం మాఫియా --భూ మాఫియా --అన్ని మాఫియాలకన్నా --ఇప్పుడు కొత్త మాఫియా
ప్రారంబించాడు --అదే ---" శవాల మాఫియా "--నిన్ననే దినపత్రికలో " రాజధానిలో శవాల మాఫియా వార్త చదివాను
చాలాసేపటివరకు కోలుకోలేకపోయాను ,మలినమైన మానవ సంస్క్రుతిలో మనుషులైనందుకు సిగ్గు పడాలి --
తలదించుకోవాలి --
--ఉస్మానియా యూనివర్సిటిలో  శవాలను కూడా అమ్మేసుకుంటున్నారట  .కొందరు డాక్టర్లు "మాఫియా "గా మారిఅనాధ శవాలను విచ్చలవిడిగా మార్చురీనుండి అమ్మేస్తూ సొమ్ము చేసుకుంతున్నారట -
వైద్య కలాశాలలో ప్రాక్టికల్స్ కోసం శవాలు అవుసరమవుతాయి .రాష్ట్రమ్లో ప్రైవేటు కలాశాల లతో పాటు డిల్లీ --
చెన్నై --కేరల నుంచి కూడా శవాల కోసం ఉస్మానియాకు వస్తుంటారు .ఈ డిమాండు ను "వరం 'గా మార్చుకుని
కొందరు వైద్యులు ఒక్కో శవానికి రెండు లక్షలు నుంచి మూడు లక్షల వరకూ విక్రయిస్తున్నారట -ఈ శవాల
విక్రయం ద్వారా గత ఏడాది ఉస్మానియా ఆసుపత్రికి అరవై లక్షలు ఆదాయం కూడా వచ్చిందట .అంటే శవాలకు
ఎంత డిమాండు ఉందో అర్ధం చేసుకోవచ్చును .
ఎక్కడైనా రోడ్డు ప్రమాదం లో మరణించినవారి శవాలను మార్చురీలో 72 గంటలు ఉంచుతారు .చనిపోయిన
వ్యక్టికి సంబంధించి న  బంధువులు రాకపోతే పోస్ట్మార్టం చేసి జి .హెచ్ .ఎం .సి .కి ఖననం కోసం అప్పగిస్తారు ,
ఆ తరువాత పేపర్లో ప్రకటన ఇస్తారు ,శవం ఫొటోను పోలీసులకు ప్రచురనకై ఇవ్వాలి ,ఫొటో చూసిన తరువాత
కూడా బంధువులు ఎవరూ రాలేదంటే మృతదేహాన్ని జి .హెచ్ .ఎం .సి .కి  అంతిమ సం స్కారానికి ఇవ్వాలి .
కానీ ఇవేమీ అమలు కావడం లేదు .పోస్టు మార్టం చేయకుండానే పోలీసులకు తప్పుడు నివేదికలిచ్చి --తరువాత
శవానికి ఎంబాల్మింగ్ ప్రక్రియ పూర్తి చేసి శవాలను అమ్మేస్తున్నారట .గతం లో ఓ మునిసిపల్ ఉద్యోగి శవం
మాయమైతే ఆ ఘటన అసెబ్లీని కుదిపేసింది .అయినా చర్యలు అంతాంత మాత్రమే --పత్రికలు --చానల్లు
ఎంత మొర పెట్టుకున్నా పట్టించ్కునేవాడే లేడంతే ---ఎంత ్ దౌర్భాగ్యం --/
డబ్బు కోసం శవాలతో కూడా వ్యాపారం చేస్తున్నారంతే --వ్యవస్త --ఎంత దారుణం గా ఉందో కదా ?
పరుచూరివారు అన్నట్లుగా " శ్మశానం ముందు ముగ్గు ఉండదు --వ్యాపారికి సిగ్గు ఉండదు " మానవ జాతికి గతి
ఉండదు .
అక్షరాలు తడబడే వేళ --ఓ --మానవుడా --నీ కొత్త అవతారానికి జోహార్లు --నీ ధన దాహానికి సతసహస్ర కోటి
వందనాలు --వర్ధిల్లు --వింత పశువా --వర్ధిల్లు --











Tuesday 14 February 2012

నే చూసిన " విశ్వరూపం " ?

శూన్యం లో మహా విస్పోటనం  జరిగిందో ? --లేదో --?
బిగ్ బాంగ్  థియరి నిజమో కాదో --
పాలపుంతలో గ్రహవిన్యాసాలు  అవునో ?  కాదో  ?
---నాకు  అనవుసరం --
నాకు తెలిసిన  అద్భుత ప్రపంచం --నాన్న --
ఎవరెస్టు కన్నా ఎత్తైన వ్యక్తిత్వం --
పసిఫిక్ కన్నా లోతైన మమకారం --
నాలుగు దిక్కుల నడుమ
పంచభూతాల సంగమ క్షెత్రం లో -
"ఆలికి "---మాతృత్వపు  మాధుర్యాన్ని పంచి
అమ్మ గా నిలిపిన ఓ --వి్శ్వరూపమా --
ఓం కార బీజాక్షర ,ఆది ప్రణవనాదాలతో
ప్రపంచానికి నన్ను పరిచయం చేసిన
ఓ సజీవ దైవమా --నీవేనా  "---నాన్నంటే -"
నీ మాటే వేదం గా --నీ బాటే నాదం గా
నా అణువణువు  నీవై --అంబరమంతా నీవై -
ఆప్యాయతలకు నిలయమై --
ఆశయ ఆదర్సాలకు కొలువై --
నా అంతా నీవై --నీ --వింతే --నేనై --
మానవ జాతికి  మార్గదర్సివై  --మనీషివై --మహాత్ముడవు నీవై --
మమతానురాగాల పందిల్లలో మానవత్వం పూయించిన --ఓ --నాన్నా--
నిన్ను --నా హృదయపు కోవెలలో    ప్రతిస్టించి --
నా నయన మైదానాలమీద --" చిరంజీవిగా --'
నిత్యం --నీ వి్శ్వరూపాన్ని --పూజిస్తా --నాన్నా --.



Friday 10 February 2012

టు హెల్ విత్ టుమారో --? (విష సంస్కృతి లో ఇండియా యువత --?)


సల్మాను ఖాను --షారూక్ ఖాను ---అమీర్ ఖాను --
స్తైలిష్ స్టార్ --రెబల్ స్టార్ --పవర్ స్టార్ --
మాకు రోల్ మోడల్స్ --మా inspirations ,-
           సిక్స్ పాక్ ---ఏయిట్ పాక్ --టెం పాక్ --
           స్లీవ్ లెస్స్ --నెక్ లెస్స్ ---జిప్ లెస్స్ --
           మా అభిరుచులు --మా aspirations --
కామ్నా --కాజల్ --ఇలియానా --
సమంతా --దీపికా --కత్రినా --
 మా కలల ఐడల్స్ --మా edorations --
          పబ్ లు ---క్లబ్ లు --రమ్ము లు --దమ్ము లు
          హాషీష్ --చరష్ --గంజాయి --డైజీపాం --
          మాకు కాలక్షేపాలు --మా respirations --
కాలేజీలు --కాటేజీలు --కేంపస్లు --
ఐనాక్షులు --మాక్స్ లు --కెఫేలు --
మాకు దేవాలయాలు --మా motivatives --
          చేజింగు --ఫోజింగు --రాగింగు -
          చీటింగు --చాటింగు --డేటింగు
          మా ఆశయాలు --మా destinations--
సబ్యత మాకు --useless 
సంస్కారం  మాకు non-sense
సాంప్రదాయం మాకు baseless-
నో కేరీర్ --నో ఫ్యుచెర్ --
ఇదే జీవనం --ఇంతే జీవితం --
లైఫ్ ఈస్ ఎ మూవీ --
ఎంజోయ్ --గురూ --
       (కొంత మంది యువత ని చూసి ,రాసినది ,చాలా్ భాదగా ఉంది -)  

Sunday 5 February 2012

పక్షం ---విపక్షం --?

పదిహేను రోజులకొక పక్షం -
పదిహేను మంది  కలిస్తే -"ఓ పక్షం "
పదిహేను మంది ఎదురు తిరిగితే --" విపక్షం "--
         గొప్పవారంతా ఓ పక్షం
         పేదవారికి  విపక్షం --
పగలుకు రాత్రి --రాత్రికి పగలు
అగ్నికి నీరు --నీటికి నిప్పు
ఒకరికొకరు --విపక్షం --
"వృక్షం "--అందరి  పక్షం --
కానీ --
మనిషి --?
పక్షానికి ---విపక్షానికి --" విపక్షం ".

Friday 3 February 2012

కనిపించుట లేదు ---దయచేసి --వెతకండి --!?

్కనిపించడం  లేదని --తెలిసి -
దిగ్బ్రాంతి   చెందా--
ఎంత మంచిదండి --?
అందరినీ తన వాళ్ళనుకునేది --
అనుభందాల పెంచి --ఆత్మీయత పంచి
ఆనందాల వరమిచ్చింది --
ఎంత -ఘోరం జరిగింది --?
                                       ఎక్కడుందో --ఎలాగుందో --?
                                       ఉందో ---లేదో --?
                                       ఉంటే --కనిపించేది --కదా
                                       మరి  ఎమైంది --!?
                                       ఎలా మాయమైంది --?
                                       ఎవరా --ముష్కరులు --?
                                       దాచేశార ---లేక --దోచేశార --?
                                       ఎంత --ఘొరం --జరిగింది --?
"అక్కడక్క్డడ "సమస్యలొచ్చినా ---
"అప్పుడప్పుడు "---కన్నీరొచ్చినా--
ఎప్పుడూ --ప్రశాంతం గా ఉండేది --
అవి శ్రాంతం గా --పోరాడేది --
కొన్నెళ్ళక్రితం --అందరికీ -
కొన్నాల్ల క్రితం --కొందరికీ--
్కనిపించి --కనుమరుగైందట -
ఏం --చేస్తాం --
                                       బహిరంగ సభలు --పెట్టండి -
                                       చానళ్ళకు చెప్పండి --పేపర్లలో వేయించండి
                                       "తెచ్చినవారికి "--ఎక్కడుందో -
                                       "చెప్పినవారికి --"వరాలివ్వండి "--
                                       దిక్కు నడగండి --చుక్కనడగండి -
                                       పక్కనెల్లె ---పశువు నడగండి
                                       కానీ   ---కానీ  --
"మనిషిని "మాత్రం --అడగకండి -
మనసు లేనివాడు --మమత మరచినవాడు -
దాణవాగ్రణుల  --మించినవాడు --
మానవోత్తముల --వంచించినవాడు -
"రక్తం 'తో --రంగుల పండుగ లాడేవాడు --
నా మాటే నిజం కాకపోతే --
కసికసిగా కాల్చి పారేసిన --కసబ్ ని
పసిప్రాయం లో --నలిపేసిన కామాంధులని -
ఉన్మాదం తో --ఉగ్ర "వేదం ' --రాస్తూ
దానవత్వాన్ని --ప్రభోదించే --"మతాల "నడగండి --
"మానవత్వం " ---ఎలా ---మాయమైందో--?
















Saturday 28 January 2012

ప్రజా సునామీ ---' తప్పదా-!?-

ప్రజలు-
్పట్తించుకోనంతకాలం
ఆలోచించనంతకాలం
ఆవేసపడనంతకాలం--
              దే్శం మీదే --దోచేయండి
              సర్వం మీదే --దాచేయండి
              అవకాశం మల్లీ  వస్తుందో --రాదో ?
              అధికారం లో వుం్డగానే  "్ సర్దేయండి
కర్మ సిద్దాంతమంటూ--ధర్మానికి నిలిచే  ప్రజలను
నర్మభాసనలతో '్మోసం' చేసేయండి
ఎలక్షన్ల కుంభమేలాలో --కులమతాలే పెట్టుబడిగా-
కలక్షన్ల  పర్వం  మొదలెట్తండి
'ఆల్  " ఫ్రీ"---టోల్ "ఫ్రీ"  --అంటూ మభ్యపట్టండి
అడిగేవారు  లేరులే--అందలం--ఎక్కెయండి
               కాదేదీ -కుంభకోనానికి అనర్హం
               మధ్యం -సిండికే్ట్లు--ఇసుక రంపులూ
               గాలి,  నీరు,నిప్పు,--చివరకు--చివరకు
               చెత్తని --కూడా చిత్రంగా--దోచుకోండి
అయితే--ఎదో ఒక రోజు --?
ఆకలి్కేకలు --ఆక్రోసిస్తే --
 ్శిధిలహ్రుదయాలు  --గర్జిస్తే --
 శక్తిలేని శరీరాలు విముక్తికోసం  నడిస్తే
సహనం--సముద్రాన్ని మింగేస్తే --
రంగు మారిన  ఆకాశం--ఆత్రంగా--చూస్తే-
అప్పుడు--
ప్రజాగ్రహపు  సునామీలో-
ప్రజాస్వామ్యం  పునీతం--కాక  తప్పదు
నిజంగా అప్పుడే--
్పుడమితల్లికి  --పురిటి నొప్పులు--మల్లీ--
కొత్త  స్రుస్టిని స్పురింపిస్తాయి--












































Friday 20 January 2012

చిత్రం---విచిత్రం

అర్ధాకలితో---అర్ధనగ్నంగా--,
నడివీధుల్లో నడుస్తున్న "స్త్రీ"ని
చూసి,నవ్వె వాల్లెందరు--పరిహాసించే వారెందరో-
ఇదేమిటి  ఈ మనుషుల 'మనసు' మిత్రమా-
చిత్రం--భలారే--విచిత్రం
అదే స్త్రీ అర్ధనగ్నంగా
తెరపై నాట్యమాడుతుంటే
వంద రోజులు పూర్తిచేసేందుకు
పరిహాసించించినవాల్లే ప్రయత్నాలు చేస్తుంటే
ఇదేమిటీ  ఈ మనుష్యుల మనసు మిత్రమా
చిత్రం  విచిత్రం
ఫైవ్  స్టార్ హోటల్లొ
డిమ్ము లైటు కాంతుల్లో
రమ్ము నిండు గ్లాసుల్తో
దమ్ము కొ్ట్తు బాబుల్తో
"నూలుపోగు" లేకుండా నర్తించే డాంసెర్ కై
అర్రులు చాచే ఈ మనుస్యుల మనసు
చిత్రం--నిజంగా--విచిత్రం






























Tuesday 17 January 2012

మనసు-మనిషి

మనసును---మధిస్తే---
మధురభావాల వెల్లువ
మనిషిని--మధిస్తే--
మహాకావ్యాలు--సాగవా-?
మనసు---మనిషి
మాధుర్యానికి--బానిసలైతే;
మరువలేని కవితాపుష్తి
మరపురాని మహాకావ్య --స్రుస్తి
మనసు రగిలితే --మందరగిరి
మనిషి రగిలితే---కవితలసిరి..










అమ్మా--నన్నెదుకు కన్నావు?

పా్చ్చాత్య ప్రభావం--మితి మీరిన
స్వేచ్చ్్ ని ఇచ్చిందనుకుంటా,
విచక్షణా్ జ్నానాన్ని "దాతిపోయాడు'
మనిషిగా బ్రతకాల్సినవాడు-
మృగంలా మారిపోయడు;
'అరువు తెచ్చిన 'ఆవేసంతో' మానవత్వపు
పరువు తీసి'రెచ్చిపోతున్నడు-
ఆడోళు--అందాలు--ఆకర్షనలంటూ-
ప్రేమలో 'కామాన్ని' వండేస్తున్నడు'
స్రుస్టిరహస్యాన్ని --వెక్కిరిస్తున్నాడు-;
ముష్టివాల్లను---పెంచేస్తు -న్నడు
ఆడమగల అనుభందానికి---తెగని
'్పీడలా--'పంట'---నాశనం-చేస్తున్నడు
హ్యుమేనిట్ బాడీపై 'ఫెర్ల్టిలజెర్'దాడి'
 xy--అయితే--మేల్
xx--అయితే--ఫిమేల్
పంట--ఎదైనా---కాని--
కేరాఫ్ --'్చెత్తకుండీనేకదా'--?

అయితే అమ్మా--!
మీ ఆవేశపు సరదాలకోసం--
మా ఆనందపు జీవితాలు--'్బలి'--చేస్తూ--
పొత్తిల్లల్లో --వుండాల్సిన--"నన్ను"--విస్తర్ల పాలు చేసావా?
ఇందుకేనా ?అమ్మా--నన్ను--కన్నావు?